అందరి టీవీ ఛానెల్ అండ్ డిజిటల్ న్యూస్
లో పనిచేయుటకు
డివిజన్ అండ్ మండల రిపోర్టర్స్ - స్టాఫ్ రిపోర్టర్స్ - స్టేట్ కో ఆర్డినేటర్లు కావలెను
విద్య -వైద్యం - సాంస్కృతిక -ఆధ్యాత్మిక -వ్యవసాయం -ప్రజా సమస్యలు -ఇంకా తదితర అంశాలపై వాగాహన ఉన్నవారు అర్హులు - ప్రముఖుల ఇంటర్వ్యూ -వార్త సేకరణ - స్టోరీల సేకరణ పై అవగాహనా ఉన్నవారికి ప్రాధాన్యత
నుత్తమగ చేరేవారికి ట్రైనింగ్ ఇవ్వబడును
గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్త లేకుండా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన
ప్రస్తుత కాలంలో రసాయనాలతో పండించే కూరగాయల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 90 శాతం కూరగాయలు కెమికల్స్ మయమవడంతో చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ (ఆర్గానిక్) పద్ధతిలో పండించిన కూరగాయలు తినడం వల్ల కలిగే అద్భుతమైన
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం 'విక్రమ్-1'ను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్కు చెందిన స్పేస్-టెక్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్'కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్న కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఆకర్షణీయమైన రంగుల్లో విక్రయించే రంగురంగుల పాపడాలు (అప్పడాలు), వడియాలు, మరియు వివిధ రకాల చిప్స్పై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తక్షణ నిషేధం విధిస్తూ
నర్సంపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల పండుగ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్, టీపీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రజక కుల సంఘ బాధ్యులు ఆమెను శాలువాతో సత్కరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
మున్ననూరు నుంచి శ్రీశైలం. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన పెద్దపులి ప్రయాణికులు,పర్యాటకులు తమ సెల్ఫోన్లలో ద
జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల (మోడల్), ఇంగ్లీష్ మీడియంను గురువారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద.
నల్లబెల్లి మండలం శనిగారం రహదారిపై గురువారం ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరివేసుకుని సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్త లేకుండా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ అదిరిపోయింది. ఇంత...
We may use cookies or any other tracking technologies when you visit our website, including any other media form, mobile website, or mobile application related or connect... Read more about cookies