Top
news-banner

అక్టోబర్ 2 నాటికి ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం చంద్రబాబు నాయుడుChandrababu Naidu, AP C...

గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను చెత్త లేకుండా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన

news-banner

సేంద్రీయ కూరగాయలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కెమికల్స్ కు చెక్ పెట్టండి!అందరి టీవీ డిజిటల్ న్యూస్ |...

ప్రస్తుత కాలంలో రసాయనాలతో పండించే కూరగాయల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 90 శాతం కూరగాయలు కెమికల్స్ మయమవడంతో చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ (ఆర్గానిక్) పద్ధతిలో పండించిన కూరగాయలు తినడం వల్ల కలిగే అద్భుతమైన

news-banner

🚀 అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. స్కైరూట్ ఏరోస్పేస్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!#AndariTV...

పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం 'విక్రమ్-1'ను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్‌కు చెందిన స్పేస్-టెక్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్'కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

news-banner

శ్రీశైలంలో అనధికార దర్శనాలకు ఉక్కుపాదం.. భక్తులకు పారదర్శక దర్శనమే లక్ష్యం!

శ్రీశైలం: భక్తులకు పారదర్శక, క్రమబద్ధమైన దర్శనాలు కల్పించడమే లక్ష్యంగా శ్రీశైలం దేవస్థానం యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. అనధికార దర్శనాలకు అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఛైర్మన్, ఈవో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వీఐపీ దర్శనాల్లో నిబంధనలను కచ్చితంగ

news-banner

రంగురంగుల పాపడాలు, చిప్స్‌పై నిషేధం: సీఎం జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం!అందరి టీవీ డిజిటల్ న్యూస్ | హెల...

తమిళనాడు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్న కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఆకర్షణీయమైన రంగుల్లో విక్రయించే రంగురంగుల పాపడాలు (అప్పడాలు), వడియాలు, మరియు వివిధ రకాల చిప్స్‌పై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తక్షణ నిషేధం విధిస్తూ

news-banner

ములుగు జిల్లాలో దారుణం: యువకుడి ఘోర హత్య.. భయాందోళనలో గ్రామస్థులు|అందరి టీవీ డిజిటల్ (A TV Digital)...

ములుగు జిల్లా వాజేడు మండలం కడేకల్ గ్రామంలో మడే తిరుపతి అనే వ్యక్తి (32) దారుణ హత్య... గ్రామ ప్రజలు భయాందోళనకు గురి... 

news-banner

రజక కుటుంబాలపై మడేలయ్య దీవెనలు ఉండాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల పండుగ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్, టీపీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రజక కుల సంఘ బాధ్యులు ఆమెను శాలువాతో సత్కరించారు.

news-banner

నల్లమల ఘాట్ రోడ్డుపై పెద్దపులి కలకలం.. భయాందోళనలో ప్రయాణికులు!అందరి టీవీ డిజిటల్ న్యూస్|నాగర్ కర్నూల...

నాగర్ కర్నూల్ జిల్లా.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం  మున్ననూరు నుంచి శ్రీశైలం. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన పెద్దపులి ప్రయాణికులు,పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో ద

news-banner

*నర్సంపేట మోడల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా. సత్యశారద*#Warangal #WarangalCollector #DrSatyaShar...

జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల (మోడల్), ఇంగ్లీష్ మీడియంను గురువారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద.

news-banner

చెట్టుకు ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య కలకలం || అందరి టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ ||

నల్లబెల్లి మండలం శనిగారం రహదారిపై గురువారం ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరివేసుకుని సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

news-banner
news-banner

🚔 ANDARI TV DIGITAL – Crime Desk షాబాద్ నరహంతకుడు రాజ్‌కుమార్ మృతి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు అలా ...మృతి #ShabadCase #RajKumar #CrimeNews #TelanganaNews #BreakingNews #RangaReddy #PoliceInvestigation #CrimeDesk #TeluguNews

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి