జనగామ జిల్లాలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న మహిళపై భారీ కొండచిలువ దాడి చేసింది. గ్రామస్థుల అప్రమత్తత, వైద్యుల సకాలంలో చికిత్సతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
పట్టపగలు హైదరాబాద్లో జరిగిన దారుణ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. వ్యక్తిగత వివాదం కారణంగా వస్త్ర వ్యాపారి ఎండీ ఫసీ అహ్మద్ ఆమర్ను కొడవలితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
We may use cookies or any other tracking technologies when you visit our website, including any other media form, mobile website, or mobile application related or connect... Read more about cookies