Top
news-banner

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సంపేటలో విద్యార్థులచే మట్టి వినాయకుల తయారీ..

పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల వినూత్న కార్యక్రమం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు నో.. మట్టి వినాయకులకు జై మట్టి వినాయకుల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన.

news-banner

వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఘన సన్మానం.#AndariTVDigitalNews #Narsampet #Warangal #WalkersAssociation

నర్సంపేటలో వరంగల్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులను ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవులకు ఎన్నికైనవారు, ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన సభ్యులను అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో అభినందించారు.

news-banner

హనుమకొండ అంబేద్కర్ జంక్షన్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు...

news-banner