Top
news-banner

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!#AndariTVDigital #Warangal #Waranga...

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాల మరియు నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

news-banner

వరంగల్ లో దారుణం.... యువకుడి హత్య..!పాత కక్షలే కారణమా?#AndhariTVDigital #TelanganaNews #LawAndOrder...

వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేసిన దుండగులు....

news-banner

పండగపూట విషాదం.. వృద్ధుడి హత్యతో నాచినపల్లిలో కలకలం!#అందరిటీవీ #AndariTV #DigitalNews #Warangal #Dug...

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన ఘటనపై కుటుంబ సభ్యుడితో వాగ్వాదం అనంతరం కర్రతో దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

news-banner

కాంగ్రెస్–బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం.. దిష్టిబొమ్మల దహనంతో ఉద్రిక్తత!!#AndariTV #AndariTVDigitalNews...

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిష్టిబొమ్మలను బీజేపీ కార్యకర్తలు దహనం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

news-banner

చీర కోసం మొదలైన గొడవ.. భర్త హత్యకు దారితీసింది!#AndariTV #AndariTVDigitalNews #BreakingNews #Maharas...

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్త చీర కొనివ్వలేదన్న విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య తన భర్తపై ప్రెషర్ కుక్కర్‌తో దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్

news-banner

శంషాబాద్‌లో ఇండిగో క్యాబిన్‌ క్రూపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యానికి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్‌ క్రూగా పనిచేస్తున్న మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

news-banner

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి!#AndhariTV #AndhariTVDigital #Maha...

రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చింతపల్లి జడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయురాలు వజ్రకుమారి (45) అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు.

news-banner

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే.#July24 #TelanganaStudents #S...

తెలంగాణలో జూలై 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారం, పోలీసుల దాడులపై విచారణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తదితర డిమాండ్లతో బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం.

news-banner
news-banner

వరంగల్‌లో తీవ్ర విషాదం: పెట్రోల్ దాడికి గురైన కాంగ్రెస్ నాయకుడు ఆడుప మహేష్ కన్నుమూత

వరంగల్ నగరంలోని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ ఆడుప మహేష్ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. గత రాత్రి ఆయనపై జరిగిన ఘోర పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్, హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వ