శ్రీకాంత్, లయ కాంబినేషన్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఫ్యామిలీ ఆడియెన్స్ మనసులను గెలుచుకుంటోంది.
అందరి టీవీ డిజిటల్ న్యూస్ :ఢిల్లీలోని గురుతేజ్ బహాదూర్ (GTB) ఆస్పత్రి అత్యవసర విభాగంలో దారుణం జరిగింది. చికిత్స పొందుతున్న రోగిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో తీవ్ర గాయాలై అతను మృతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
📺 అందరి టీవీ డిజిటల్ న్యూస్ :ఖానాపురం రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సులో నర్సంపేట ఆర్డీవోను పాకాల ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పాకాల చెరువులోకి తక్షణమే గోదావరి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్య
మీ పిల్లలతో మీరు రోజుకు అరగంట మాట్లాడుతుంటే... సోషల్ మీడియా, గేమ్స్, AIతో వారు 4 గంటలు గడుపుతున్నారు! మరి వారి ఆలోచనలను, విలువలను ప్రభావితం చేస్తోంది ఎవరు? మీరా... లేక వారి చేతిలో ఉన్న స్క్రీనా? 'అందరి టివి' ప్రత్యేక కథనంలో డిజిటల్ పేరెంటింగ్ సత్యాలను తెల
📺 అందరి టీవీ డిజిటల్ న్యూస్: ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. సస్పెన్షన్ తర్వాత హైదరాబాద్లో కలకలం,ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్..
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పేదల ఆహార భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన ఉచిత రేష
నర్సంపేట రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచిం
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. భారీగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శ్రీకాంత్, లయ కాంబినేషన్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఫ్యామిలీ ఆడియెన...
వరంగల్ నగరంలోని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ ఆడుప మహేష్ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. గత రాత్రి ఆయనపై జరిగిన ఘోర పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్, హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వ
We may use cookies or any other tracking technologies when you visit our website, including any other media form, mobile website, or mobile application related or connect... Read more about cookies