అందరి టీవీ డిజిటల్ వార్తలు
* ఛత్తీస్గఢ్ బీజాపూర్ - దంతెవాడ సరిహద్దుల్లోని అండ్రీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
* మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 20 మందికి పైగా మావోలు మరణించారు.
* ఎదురుకాల్పుల్లో ఒక జవాను చనిపోయినట్లు సమాచారం.
* ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
* కాగా కేంద్ర సర్కారు నక్సలిజం రహిత భారత్ కోసం తరచూ ఎన్ కౌంటర్లు జరుపుతున్న విషయం తెలిసిందే!