ములుగు-వరంగల్ ప్రధాన రహదారి లో కుంగిన బ్రిడ్జి..వాహనాలు దారి మల్లింపు | BreakingNews | AndariTVDigital | Mulugu District

Date: 2025-08-07
news-banner

ములుగు జిల్లా మల్లంపల్లి కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కాసేపటి క్రితం కుంగిపోయింది  . దీంతో ములుగు నుంచి వరంగల్, హనుమకొండ, హైదరాబాద్కు వెళ్లాల్సిన వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

ములుగు వైపు నుంచి వెళ్లే వాహనాలను రేగొండ- పరకాల మీదుగా పోలీసులు దారి మళ్లించారు.
image

Leave Your Comments