ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం ; మంత్రి సీతక్క

Date: 2024-07-13
news-banner
అందరి టీవీ డిజిటల్ ,ములుగు జిల్లా ప్రతినిధి 
గోవిందరావు పేట మండలం.
ములుగు జిల్లా.

 గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో  135.00 లక్షల రూపాయల సమగ్ర శిక్ష  నిధులతో  నూతనంగా నిర్మించిన  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని
   రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్  తో కలిసి  ప్రారంభించారు





image

Leave Your Comments