హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ ముందు ఆందోళన

Date: 2024-09-12
news-banner
అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి 

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా  ఇస్సిపేటకు చెందిన జన్ను సాయి శ్రీ (6 ) అనే బాలిక  మృతి చెందినదంటూ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆరోపణ
ఈ నెల 9 న జ్వరంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలిక..
డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట బాలిక బంధువుల ఆందోళన..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..



https://www.youtube.com/embed/XaNenEk9-Kc?si=t3rH4k9xqM2A3W7n

image

Leave Your Comments