ఏసీబీ వలలో గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బిక్షమాచారి

Date: 2024-08-18
news-banner

అందరి టీవీ డిజిటల్ / కొత్తగూడ / మహబూబాద్ /ములుగు  
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలంలోని ముసలమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఈవోగా పని చేస్తున్న భిక్షమాచారి ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు 
ఈ రోజు రూ.20వేలు ఈవోకి ఇస్తుండగా ఏసీబీ   అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు 
అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం 
పూర్తి విచారణ తదుపరి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ....


image

Leave Your Comments