ఆ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాలని -తహశీల్ధార్ కు పిర్యాదు చేసిన సంగేపు నరేష్

Date: 2024-08-08
news-banner

అందరి టీవీ డిజిటల్ ,నర్సంపేట 
నర్సంపేట రెవెన్యూ కార్యాలయంలో తహశీల్ధార్ కు సంగేపు నరేష్ అనే యువకుడు 
తన తో  - మోతె నవత రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముగుంపురం శివారులో గల భూమి రిజిస్ట్రేషన్  రద్దు చేసి ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాలని తహశీల్ధార్ కు పిర్యాదు చేసినట్లు 
పిర్యాదు పత్రాన్ని అందరి టీవీ కి పంపించారు 





ఇప్పటికే తన కు ఇవ్వవలసిన డబ్బుల విషయంలో ఇచ్చిన చెక్కు చెల్లలేదని 
వెళ్లి అడిగితే నీకు డబ్బులు ఇచ్చేదిలేదని అనడం జరిగిందని ఆరోపించారు 
తరువాత స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు  చేస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదని 
ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో 
 తదుపరి కోర్టు ద్వారా చెల్లని చెక్కుపై  నవతకు నోటీసులు పంపించినట్లు  నరేష్ తెలిపారు





image

Leave Your Comments