100 డయల్ వినియోగం పై డిజిపి వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

Date: 2024-07-27
news-banner

అందరి టీవీ డిజిటల్ ,మహబూబాద్ జిల్లా ప్రతినిధి 
తెలంగాణ రాష్ట్ర  డిజిపి డా.జితేందర్  ఐపిఎస్  అన్ని జిల్లాల ఎస్పి లతో డైల్ 100 గురించి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS  జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాల్గొన్నారు.


డయల్ 100 సర్వీసెస్..బ్లూ కోల్ట్స్, పెట్రోకార్స్ గురించి..మరియు ప్రజలు వినియోగం, తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండటం,త్వరితగతిలో ప్రజలకు న్యాయం చేయగలగటం గురించి సమీక్షించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, పీసీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు



image

Leave Your Comments