నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలాయి శ్రీనివాస్ నియామకం వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు వీరే

Date: 2024-07-04
news-banner

అందరి టీవీ డిజిటల్ ,నర్సంపేట - వరంగల్ జిల్లా 
నర్సంపేట  నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలాయి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అధికారికంగా జారీ చేశారు 
చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ గా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన శాఖమూరి హరి బాబు ను నియమించగా 
కమిటీ లో పలువురికి చోటు దక్కింది 




విధేయతకు పట్టం 
సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మార్కెట్ చైర్మన్ ,మాజీ కౌన్సిలర్ మృదు స్వభావి 
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రధాన అనుచరుడు పాలాయి శ్రీనివాస్ ను మార్కెట్ చైర్మన్ గా నియమిచడం పై పార్టీ నేతలతో పాటు 
పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నరు 
ఈ సందర్భంగా అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు 




image

Leave Your Comments