భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం... ఐదుగురు యువకులు మృతి

Date: 2024-12-07
news-banner
 అందరి టీవీ డిజిటల్ / జిల్లా ప్రతినిధి 
యాదాద్రి  భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం... ఐదుగురు యువకులు మృతి
అదుపుతప్పి చెరువులోకి  కారు దూసుకెల్లడంతో ఈ ఘటనలో 
 ఐదుగురు యువకులు మృతి చెందగా , మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు 
మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశి (23),దిగ్నేశ్ (21),హర్ష (21),బాలు (19),వినయ్ (21)గా గుర్తింపు...
మృతదేహాలను వెలికితీసిన పోలీసులు...పోస్ట్ మార్టం అనంతరం బందువులకు అప్పజెప్పనున్న పోలిసులు..
image

Leave Your Comments