అందరి టీవీ ఎఫెక్ట్ ; నాటి పూలవనం లో పిచ్చి చెట్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది

Date: 2024-06-27
news-banner

అందరి టీవీ డిజిటల్ , నర్సంపేట , వరంగల్ జిల్లా ప్రత్యేకం 
నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులోని ఆర్టీసీ డిపో గోడ పక్కన గల నాటి పూల వనం నేడు అడవిని తలపించేలా ఉంది 
నన్ను ఎవరైనా పట్టించుకోండి అంటూ అందరి టీవీ వార్త కు స్పందించిన మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ గారు పెరిగిన పిచ్చి చెట్లను సిబ్బంది చే తొలగింప చేశారు 

ఈ సందర్భంగా అందరి టీవీ ని పలువురు ప్రశంసించారు 
సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకురండి ; అందరి టీవీ తో కమీషనర్ 
మున్సిపాలిటీ పరిధిలో   ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని 
ప్రజలకు కమీషనర్ పిలుపునిచ్చారు 
పూల వనం వార్త పై వారు మాట్లాడుతూ 
పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం జరిగిందని తప్పక చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసి 
మళ్ళీ సుందరవణంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అందరి టీవీ కి 
తెలిపారు 

image

Leave Your Comments