వినాయకుడు లడ్డూ ప్రసాదం ను వేలంలో దక్కించుకున్న 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి - సాంబయ్య దంపతులు

Date: 2024-09-17
news-banner

అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ ప్రత్యేకం 
హనుమకొండ జిల్లా కేంద్రంలోని    GWMC  8వ డివిజన్  కుమార్ పల్లి  ప్రాంతంలో గల  "సుభాష్ యూత్ గజనన మండలి వారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. 
 గత 5 సంవత్సరాల నుండి  "వినాయకుడు లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా కమిటీ సభ్యులు లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించగా GWMC 8వ డివిజన్ కార్పొరేటర్  బైరి లక్ష్మి కుమారి - సాంబయ్య దంపతులు 
 పాల్గొని  80,001 రూపాయలకు లడ్డూ ను దక్కించుకున్నారు 
వేలంలో లడ్డును దక్కించుకున్న వారి దంపతులకు    సుభాష్ యూత్ కమిటీ సభ్యులు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  
ఈ సందర్భంగా   కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి  మాట్లాడుతూ  వేలం లో  వినాయకుని లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం  సంతోషంగా ఉందని అన్నారు 





మరియు  ఆ వినాయకుడు ఆశీర్వాదము డివిజన్ ప్రజలు అందరికీ ఉండి ఆయుః ఆరోగ్యము ప్రసాదించాలానీ కోరారు. 
ప్రత్యేకంగా సుభాష్ యూత్ కమిటీ అధ్యక్షుడు మరియు సభ్యులు నాగుల హరి ప్రసాద్ ,కట్కూరి విజయ్ మోహన్ ,హరి ,దయాకర్ ,లింగంపల్లి రాజ్ బాబర్ ,గిరిధర్ సాయి ,నాగుల చిరు ప్రసాద్ ,
 శ్రీకాంత్ , జంపాల రాజు , సంతోష్ ,వినయ్ టాగోర్ ,కిరణ్ ,చంద్రమోహన్ లకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు 





image

Leave Your Comments