ఒంటరి మహిళలపై హత్యాచారం చేసి నిలువు దోపిడీ చేసే భర్త.. భర్తకు సహకరించే భార్య

Date: 2024-09-16
news-banner

అందరి టీవీ /డిజిటల్ 
భార్యాభర్తలకు జీవిత ఖైదు విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
వికారాబాద్ జిల్లాకు చెందిన రవి, నర్సమ్మ అనే భార్యాభర్తలు ఐడీఏ బొల్లారంలో ఉంటూ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యాచారం చేసి నిలువు దోపిడీ చేసేవాళ్లు.
భర్త రవి 2021 జూలై 18న ఒకరిని, జూలై 25న ఇంకొకరిని కూలి పనుల కోసం వేచి చూస్తున్న మహిళలను పని ఉందని, బండి మీద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపి ఆమె దగ్గర ఉన్న నగలు, నగదు దోచుకున్నాడు.
ఇదంతా భార్య నర్సమ్మ పక్కనే ఉండి, ప్రతిఘటించిన మహిళను గట్టిగా పట్టుకొని భర్తకు సహకరించేది.. ఈ కేసులపై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు భార్యాభర్తలకు జీవిత ఖైదు శిక్ష వేసింది


👉ఎప్పటికప్పుడు మరింత సమాచారం కొరకు www.andharitv.com ను సబ్స్క్రయిబ్ చేయండి 
ఉచితంగా అప్డేట్స్ తెలుసుకోండి 
👇
https://andharitv.com/news/103 
image

Leave Your Comments